వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఎస్సై చల్లా రాజు తెలిపారు.
మండపాల వివరాలు ముందుగా నమోదు చేస్తే బందోబస్తు, ట్రాఫిక్, భద్రతా ఏర్పాట్లు చేపట్టేందుకు వీలుంటుందన్నారు. వివరాలకు 9885885760ను సంప్రదించాలన్నారు.
Comments
Loading comments...

