వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సాపూర్ జి మండలంలో గణేష్ ఉత్సవాలను అత్యంత శాంతియుతంగా, ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి నిర్వహించాలని గ్రామీణ సీఐ కృష్ణ నిర్వాహకులకు సూచించారు.
విగ్రహ ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం వరకు పాటించాల్సిన మార్గదర్శకాలను, నిమజ్జన విధానాన్ని ఆయన శనివారం నర్సాపూర్ జి మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో వివరించారు. ఈ సమావేశంలో తహశీల్దార్ శ్రీకాంత్, ఎస్సై గణేష్, సర్పంచ్ ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

