Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి'

Follow Udayam on Google
Girish Bidkar Sep 12, 2026 11:38 AM హైదరాబాద్General
'గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి' - Udayam
వినాయకచవితి పండుగను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించాలని కూకట్‌పల్లి పోలీసులు సూచించారు. ఈ మేరకు కూకట్‌పల్లి జోన్‌లో గణేశ్ ఉత్సవ నిర్వాహకులతో పోలీస్, మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఐడీఎల్ చెరువు వద్ద పార్కింగ్, విద్యుత్ సమస్యల పరిష్కారం, మార్గాల్లో లైటింగ్ ఏర్పాట్లు చేస్తామన్నారు.

Comments

G
Loading comments...