వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ కోతలతో ఎండుతున్న పంటలను కాపాడుకోవాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు.
సరైన సమయానికి కరెంటు అందక తీవ్ర నష్టం జరుగుతోందని వాపోయారు. అనంతరం విద్యుత్ శాఖాధికారికి వినతిపత్రం సమర్పించి నిరంతర విద్యుత్ సరఫరా కోరారు.
Comments
Loading comments...

