Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయి నిర్మూలనకు యువత కృషి చేయాలి

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 16, 2026 8:38 PM విజయనగరంGeneral
గంజాయి నిర్మూలనకు యువత కృషి చేయాలి - Udayam
యువత , విద్యార్దులు గంజాయి, డ్రగ్స్‌ నిర్మూలనకు కలిసికట్టుగా కృషి చేయాలని విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్‌ పిలుపునిచ్చారు. బుధవారం ఎస్‌.కోటలో స్దానిక పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ౩ K రన్‌, గంజాయిపై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. గంజాయి విక్రయాలు, వినియోగం, తరలింపుపై సమాచారం ఇవ్వాలన్నారు.

Comments

G
Loading comments...