వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు రైల్వే స్టేషన్ సమీపంలో ఎక్సైజ్, STF, DTF అధికారులు జరిపిన తనిఖీల్లో 52.8 కిలోల ఎండు గంజాయి దొరికింది. దీని విలువ రూ.13.20 లక్షలు.ఒడిశాకు చెందిన మధు ప్రధాన్, శివా నాయక్, నీలు మండల్లను అరెస్టు చేశారు.
4 ట్రాలీ బ్యాగుల్లో రవాణా చేస్తున్నందుకు ఒక్కొక్కరు రూ.10 వేలు కూలీ తీసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించగా, ఈ నెట్వర్క్ వెనుక ఉన్నవారిపై దర్యాప్తు కొనసాగుతోంది.
Comments
Loading comments...

