వార్తలకు తిరిగి వెళ్లండి

దుబ్బాక గంగపుత్ర సంఘం, ఎస్సీ శ్రీ లక్ష్మీనరసింహస్వామి సంఘ భవనాల నిర్మాణానికి సంఘానికి ఐదు లక్షల చొప్పున రెండు సంఘాలకు 10 లక్షల నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డికి సంఘ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు అరుణ్, సీనియర్ నాయకులు పోతన్నతో పాటు గంగపుత్ర సంఘం సభ్యులు, ఎస్సీ సంఘం సభ్యులు
Comments
Loading comments...

