Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట ప్రజావాణిలో 11 ఫిర్యాదులు

Follow Udayam on Google
babu varun Aug 24, 2026 1:55 PM రాజన్న సిరిసిల్లGeneral
గంభీరావుపేట ప్రజావాణిలో 11 ఫిర్యాదులు - Udayam
గంభీరావుపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో 11 అర్జీలు వచ్చాయని ఎంపీడీవో రాజేందర్ తెలిపారు. పోలీస్ 1, రెవెన్యూ 5, పి ఆర్ రోడ్డు 1, హౌసింగ్ 2, వి బిజీ రాంజీ 1, ఎంపీ ఓ పరిధిలోని హౌస్ నెంబర్ కోసం ఒక దరఖాస్తు వచ్చినట్లు పేర్కొన్నారు. సంబంధిత అధికారులకు పంపించి సమస్యలను సత్వరమే పరిష్కారం అయ్యేటట్లు కృషి చేస్తామన్నారు.

Comments

G
Loading comments...