వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండల కేంద్రం నుండి లింగన్నపేట వెళ్లే ప్రధాన రహదారిని తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు తెలిపారు.
ఎగువ మానేరు ఏ సమయంలోనైనా మత్తడి దూకి ఉదృతంగా ప్రవహించే అవకాశం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టి రోడ్డు వద్ద పోలీసులు, రెవిన్యూ శాఖ అధికారులు, ఆర్ అండ్ బి అధికారులు బందోబస్తు చేపట్టారు.
Comments
Loading comments...

