వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ శ్రీనివాస కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘గల్ఫ్ బైట్స్ – అరేబియా రుచుల విందు’ను DCC అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, తెలంగాణ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదులా కోత్వాల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ ప్రారంభించారు.
సంస్థకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించాలని సంజీవ్ ముదిరాజ్ ఆకాంక్షించారు.
Comments
Loading comments...

