వార్తలకు తిరిగి వెళ్లండి

సారవకోట(M)కిన్నెరవాడ గ్రామం వద్ద వంశధార కాలువలో గల్లంతైన మెండ విశాల్ మృతదేహం మంగళవారం నరసన్నపేట జమ్ము జంక్షన్ సమీపంలో కాలువలో లభ్యమైంది.ప్రవాహంలో కొట్టుకుపోయిన మృతదేహాన్ని స్థానికులు గుర్తించి అధికారులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపడుతున్నారు.
Comments
Loading comments...

