వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా మల్యాల మండలం వడ్డెర కాలని సమీపంలో ఉన్న బాలుర వసతి గృహంలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు చెరువు కుంటలో పడి గల్లంతయ్యారు టాయిలెట్కని వెళ్లిన నలుగో తరగతి చదువుతున్న.
జగన్నాథం సుశాంత్, 5 తరగతి చదువుతున్న వనం విష్ణుగా గుర్తించారుకుంట సమీపంలో విద్యార్థుల దుస్తులను పోలీసులు గుర్తించారు గల్లంతైన ఇద్దరు విద్యార్థుల మృత దేహాలను గుర్తించి బయటకు తీసిన పోలీసులు
Comments
Loading comments...

