Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలికల జూనియర్ కళాశాలకు శ్రీకారం

విష్ణు వర్ధన్ Jul 27, 2026 6:26 PM కృష్ణా జిల్లాఆంధ్రప్రదేశ్
బాలికల జూనియర్ కళాశాలకు శ్రీకారం - Udayam Digital
కృష్ణా జిల్లా పునాదిపాడులో రూ.1.5 కోట్ల వ్యయంతో నిర్మించిన బాలికల జూనియర్ కళాశాల భవనాన్ని మంత్రి నారా లోకేశ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ప్రవాసాంధ్రుడు పోలవరపు మాధవరావు విరాళంతో కళాశాల నిర్మాణం చేపట్టారు. కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...