Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్లపాలెంలో ట్యాంకర్ ఢీకొని బాలిక మృతి

Follow Udayam on Google
Anuroop Aug 19, 2026 7:49 PM బాపట్లGeneral
కర్లపాలెంలో ట్యాంకర్ ఢీకొని బాలిక మృతి - Udayam
కర్లపాలెం మండలం బుద్ధాం గ్రామంలో వాటర్ ట్యాంకర్ ఢీకొనడంతో 8 ఏళ్ల బాలిక లక్ష్మీ ప్రసన్న మృతి చెందింది. చేవూరి రాఘవయ్య కుమార్తెగా స్థానికులు గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కన్నబిడ్డ మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Comments

G
Loading comments...