వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్ మండలం లింబ్యాతాండలో గిరిజన రిజర్వేషన్ పెంపు, గ్రామ పంచాయతీల ఏర్పాటుపై బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో గిరిజన రిజర్వేషన్ను 6% నుంచి 10%కి పెంచడంతో పాటు 3,146 గిరిజన గ్రామ పంచాయతీల ఏర్పాటు జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మోతే నాయక్, గోపాల్ నాయక్, సూర్య నాయక్, గోవింద్ నాయక్, రాము నాయక్, సుమన్ నాయక్, గణేష్ నాయక్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

