వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు గిరిజనుల ఆత్మగౌరవం, హక్కులను పరిరక్షిస్తూ వారి జీవితాల్లో మార్పు తీసుకొస్తామని అన్నారు.
గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, విద్య, వైద్య రంగాల్లో మెరుగైన ప్రమాణాలు నెలకొల్పేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు.
Comments
Loading comments...
