Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన ప్రాంతాల్లో ఆధునిక అంగన్‌వాడీ కేంద్రాలు

Follow Udayam on Google
Ram Sep 12, 2026 12:09 PM జాతీయంGeneral
గిరిజన ప్రాంతాల్లో ఆధునిక అంగన్‌వాడీ కేంద్రాలు - Udayam
డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చొరవతో CSR నిధుల ద్వారా రూ.1 కోటి అంచనా వ్యయంతో అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లోని 25 అంగన్‌వాడీ కేంద్రాలను ఆధునిక అంగన్‌వాడీలుగా అభివృద్ధి చేయనున్నారు. చిన్నారులకు మెరుగైన మౌలిక వసతులతో కూడిన సురక్షిత, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టనున్నారు.

Comments

G
Loading comments...