వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజన పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థినులకు భద్రత కల్పించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. పాఠశాలల్లో వైద్య సిబ్బందిని నియమించి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు.
మెనూ సక్రమంగా అమలు చేయాలని, విద్యార్థుల అనారోగ్య మరణాలు, బాలికలు గర్భం దాల్చే ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

