Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అబద్ధపు కేసులపై గీతం లో జాతీయ సదస్సు

Follow Udayam on Google
Ajay Krishna Senior Journalist Aug 22, 2026 5:01 PM సంగారెడ్డిGeneral
అబద్ధపు కేసులపై గీతం లో జాతీయ సదస్సు - Udayam
గీతం కౌటిల్యా స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ ఆధ్వర్యంలో ఆగస్టు 21, 22 తేదీల్లో అబద్ధపు కేసులపై రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించారు. యుగాంతర్‌, ఐఐఐటీ హైదరాబాద్‌, భూమిక ఉమెన్స్‌ కలెక్టివ్‌ సహకారంతో జరిగిన సదస్సులో న్యాయవాదులు, పరిశోధకులు, పాత్రికేయులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫ్లావియా ఆగ్నెస్‌ కీలకోపన్యాసం చేశారు. తప్పుడు కేసుల ఆరోపణలు, న్యాయ, దర్యాప్తు ప్రక్రియలపై చర్చించారు.

Comments

G
Loading comments...