వార్తలకు తిరిగి వెళ్లండి

వెండి ధరలు పెరుగుతున్న వేళ, మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి తన అల్లుడి కోసం కిలోన్నర వెండితో కొల్హాపురి చెప్పులను చేయించాడు. రూ. 4 లక్షల వ్యయంతో వీటిని రూపొందించారు.
ప్రముఖ చర్మకారుడు విక్రాంత్ మాలి ఎనిమిది రోజుల పాటు శ్రమించి ఈ వినూత్న పాదరక్షలను అందంగా తీర్చిదిద్దారు.
Comments
Loading comments...

