వార్తలకు తిరిగి వెళ్లండి

గిద్దలూరు పరిధిలోని దిగువమెట్ట నల్లమల అటవీ ప్రాంతంలో విచారణ సందర్భంగా రంగస్వామి చెయ్యి కోసుకున్నాడు. అటవీశాఖ కార్యాలయంలో గోడకు ఉన్న అద్దాన్ని పగలగొట్టి తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు. స్వల్ప గాయం కావడంతో ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు.
జులై 31న పెద్దపులిని వేటాడి చంపిన కేసులో రంగస్వామితో పాటు మరో ఏడుగురిని అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...

