వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘట్కేసర్ రజక సంఘం ఆధ్వర్యంలో శనివారం జాతీయ పతాకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. సంఘం కుటుంబ సభ్యులు పాల్గొని జెండాకు గౌరవ వందనం సమర్పించారు.
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తిని చాటుకున్నారు. కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.
Comments
Loading comments...

