వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనపురం మండల బీజేపీ కన్వీనర్గా మంద మహేశ్ను నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు నిషిధర్రెడ్డి తెలిపారు. 2009 నుంచి ఏబీవీపీ, బీజేవైఎంలో వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేశారని పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమంలోనూ మహేశ్ చురుగ్గా పాల్గొన్నారని తెలిపారు. తన నియామకానికి సహకరించిన పార్టీ నాయకులకు మహేశ్ కృతజ్ఞతలు తెలిపి, పార్టీ అభివృద్ధికి మరింత కృషి చేస్తానన్నారు.
Comments
Loading comments...

