వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం నందు శ్రీ స్వామివారి దేవాలయంలో శ్రీ ఆండాళ్ తిరునక్షత్ర ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయి.
5 రోజుల పాటు నాలాయిర అధ్యాపకులు నాలాయిరం మొత్తాన్ని గానం చేశారు. అర్చకులు గోవిందరాజస్వామి వారికి మరియు దేవేరులకు విశేష పూజలు సమర్పించారు.
Comments
Loading comments...

