Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా రాజాపూర్ బంగారు మైసమ్మ బోనాలు

Follow Udayam on Google
sreekanth patel Aug 27, 2026 8:53 PM మహబూబ్‌నగర్General
ఘనంగా రాజాపూర్ బంగారు మైసమ్మ బోనాలు - Udayam
​రాజాపూర్ సమీపంలోని శ్రీ బంగారు మైసమ్మ సన్నిధిలో కురువ కులస్తుల ఆధ్వర్యంలో బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆడపడుచులు బోనాలతో తరలివచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఒగ్గు కళాకారుల ఆటపాటలు, డప్పు చప్పుళ్లతో ఆలయ పరిసరాలు హోరెత్తాయి. పలు పార్టీల నాయకులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

Comments

G
Loading comments...