వార్తలకు తిరిగి వెళ్లండి

మిలాద్- ఉన్- నబీపర్వదినాన్ని పురస్కరించుకుని గోపాలపట్నం తాహా మసీదు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు భారీ శాంతి ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే గణబాబుగారు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు.
అనంతరం ఆయన మసీదు వద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీలో స్వయంగా పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి నడిచారు.
Comments
Loading comments...

