వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ DSA ప్రాంగణంలోని క్రీడా మైదానం, మౌలిక వసతులను ఎంపీ సానా సతీశ్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. హాకీ, వెయిట్లిఫ్టింగ్, ఖో-ఖో, జిమ్నాస్టిక్స్లో శిక్షణ పొందుతున్న 50 మంది రెసిడెన్షియల్ క్రీడాకారిణులు, కోచ్లతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.
క్రీడాకారిణులకు 2030 కామన్వెల్త్ గేమ్స్ లక్ష్యంగా సాధన చేయాలని సూచించారు. కాకినాడ అకాడమీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

