వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యవసాయానికి అప్రకటిత కరెంట్ కోతలు, లో-వోల్టేజీ సమస్యలపై జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలో రైతులు ఆందోళన చేపట్టారు.
ఐజ-గద్వాల ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
Comments
Loading comments...

