వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల ఆర్టీసీ బస్టాండ్ వెనుక చెత్తాచెదారం పేరుకుపోవడంతో ప్రజలు, ప్రయాణికులు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. ఈగలు, దోమలు ముసురుతుండటంతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు వెంటనే స్పందించి చెత్తను తొలగించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

