వార్తలకు తిరిగి వెళ్లండి

వార్షిక మరియు నాలుగో త్రైమాసిక జీడీపీ ముసాయిదా అంచనాల విడుదల తేదీని కేంద్రం సవరించింది. మే చివరి పని దినానికి బదులుగా, ప్రతి ఏటా జూన్ 7న వీటిని విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
డేటా నాణ్యతను మరింత మెరుగుపరచడమే ఈ మార్పు ప్రధాన ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. గణాంకాల్లో పారదర్శకత, పటిష్టత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
Comments
Loading comments...

