Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాయత్రి-ట్రీసాకు కాంస్యం

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 8:14 PM జాతీయంక్రీడలు
గాయత్రి-ట్రీసాకు కాంస్యం - Udayam
ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల జోడీ గాయత్రి గోపీచంద్‌-ట్రీసా జాలీ కాంస్యం సాధించింది. సెమీఫైనల్లో చైనా జోడీ లియు షెంగ్షు-టాన్‌ నింగ్‌ చేతిలో 21-18, 13-21, 8-21తో ఓడింది. తొలి గేమ్‌ను పోరాడి గెలిచిన భారత ద్వయం, తర్వాతి రెండు గేమ్‌లను చేజార్చుకుంది. దీంతో గాయత్రి-ట్రీసా జోడీ కాంస్య పతకంతో టోర్నీని ముగించింది.

Comments

G
Loading comments...