వార్తలకు తిరిగి వెళ్లండి

హైదర్నగర్ డివిజన్ గౌతమి నగర్ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు అండర్గ్రౌండ్ డ్రైనేజీ (UGD) పనులను మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు పరిశీలించారు.
గతంలో వేసిన డ్రైనేజీ లైన్ చిన్నగా ఉండటంతో సమస్యలు తలెత్తాయని, అందుకే కొత్త లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. లైన్ లెవెల్స్ సక్రమంగా ఉండేలా చూడాలని సిబ్బందికి సూచించారు.
Comments
Loading comments...

