Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ర్యాంకులు కాదు.. ట్రోఫీలే ముఖ్యం: గౌతమ్ గంభీర్

Follow Udayam on Google
Udayam Desk Aug 22, 2026 6:31 PM జాతీయంక్రీడలు
ర్యాంకులు కాదు.. ట్రోఫీలే ముఖ్యం: గౌతమ్ గంభీర్ - Udayam
శ్రీలంకతో రెండో టెస్టుకు ముందు భారత కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడారు. కొన్ని మ్యాచ్‌ల్లో ఫలితాలు అనుకూలంగా రానంత మాత్రాన జట్టు ఇబ్బందుల్లో ఉన్నట్లు కాదని, ఇది మార్పులో భాగమని చెప్పారు. ర్యాంకుల గురించి తాము పట్టించుకోమని గంభీర్ స్పష్టం చేశారు. ప్రధాన కోచ్‌గా తన లక్ష్యం ట్రోఫీలు గెలవడమేనని తెలిపారు.

Comments

G
Loading comments...