Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురుకుల పాఠశాలలో గ్యాస్ లీకేజీ

వివేక్ గౌడ్ Jul 23, 2026 2:32 PM పశ్చిమగోదావరి about 1 hour ago
గురుకుల పాఠశాలలో గ్యాస్ లీకేజీ - Udayam Digital
పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలోని గురుకుల బాలికల పాఠశాల వంటగదిలో గ్యాస్ లీకేజీ వల్ల అగ్నిప్రమాదం జరిగింది. భయాందోళనకు గురైన 430 మంది విద్యార్థినులు బయటకు పరుగులు తీయడంతో స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో వంట సిబ్బందితో పాటు ఒక విద్యార్థినికి గాయాలయ్యాయి. పాఠశాల సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని, విద్యార్థులు సురక్షితంగా ఉన్నారని తెలిసింది.

Comments

G
Loading comments...