వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లాలోని ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులు ఈ నెల 15లోపు ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ తెలిపారు. గడువులోపు చేయించుకోకపోతే గ్యాస్ కనెక్షన్లు తాత్కాలికంగా నిలిపివేస్తామని స్పష్టం చేశారు.
సంబంధిత గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాల్లో వినియోగదారులు ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చని జాయింట్ కలెక్టర్ తెలిపారు.
Comments
Loading comments...

