వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లూరి జిల్లా దుంబ్రిగూడ వద్ద ఎన్సీబీ అధికారులు గంజాయి ద్రావణం తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి 30 కిలోల గంజాయి ద్రావణాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.3.75 కోట్లు ఉంటుందని తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

