వార్తలకు తిరిగి వెళ్లండి
ఏర్పేడులో దొంగల ముఠా అరెస్ట్
స్వాతి రెడ్డి Jun 25, 2026 12:25 PM చిత్తూరు 17 viewsabout 17 hours ago

ఏర్పేడులో రూ. 15 లక్షల దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు, ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ. 3 లక్షల నగదుతో పాటు 4 కార్లను స్వాధీనం చేసుకున్నారు.
కర్ణాటక, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు ప్రాంతాలకు చెందిన ముఠాగా గుర్తించిన పోలీసులు, పరారీలో ఉన్న ప్రధాన నిందితురాలి కోసం గాలింపు ముమ్మరం చేశారు.
Comments
Loading comments...