Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏర్పేడులో దొంగల ముఠా అరెస్ట్

స్వాతి రెడ్డి Jun 25, 2026 12:25 PM చిత్తూరు 17 viewsabout 17 hours ago
ఏర్పేడులో దొంగల ముఠా అరెస్ట్ - Udayam Digital
ఏర్పేడులో రూ. 15 లక్షల దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు, ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ. 3 లక్షల నగదుతో పాటు 4 కార్లను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు ప్రాంతాలకు చెందిన ముఠాగా గుర్తించిన పోలీసులు, పరారీలో ఉన్న ప్రధాన నిందితురాలి కోసం గాలింపు ముమ్మరం చేశారు.

Comments

G
Loading comments...