వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ గండీరామన్న దత్తసాయి ఆలయ నూతన ఛైర్మన్గా ఎన్నికైన కొట్టె శేఖర్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమానికి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి కూచాడి శ్రీహరిరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆలయ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ పారదర్శక నిర్వహణ కొనసాగించాలని శ్రీహరిరావు సూచించారు.
Comments
Loading comments...

