Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కొనసాగుతున్న క్రమశిక్షణా కమిటీ బేటీ

Follow Udayam on Google
Harika Aug 22, 2026 4:55 PM హైదరాబాద్General
కొనసాగుతున్న క్రమశిక్షణా కమిటీ బేటీ - Udayam
గాంధీ భవన్‌లో మల్లు రవి అధ్యక్షతన కాంగ్రెస్‌ క్రమశిక్షణా కమిటీ సమావేశం కొనసాగుతోంది. కొండా సురేఖ కుమార్తె సుస్మిత వ్యాఖ్యలు, సురేఖ వివరణ, చిన్నారెడ్డి ఇచ్చిన వివరణపై కమిటీ చర్చిస్తోంది. రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై సుమోటోగా షోకాజ్‌ నోటీసులు ఇవ్వడం, కంది శ్రీనివాస్‌రెడ్డి వివరణపై నిర్ణయం తీసుకోవడంపైనా చర్చిస్తోంది.

Comments

G
Loading comments...