వార్తలకు తిరిగి వెళ్లండి

గాజువాకలో హత్యాయత్నం కేసులో నిందితుడు రాంబాబుకు నాలుగేళ్ల సాధారణ జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ VIII అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు గురువారం తీర్పు ఇచ్చింది.
జరిమానా చెల్లించకపోతే అదనంగా నాలుగు నెలల జైలు శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది. లారీ డ్యూటీ విషయంలో జరిగిన వివాదంతో రాంబాబు కత్తితో లారీ డ్రైవర్పై దాడి చేశాడని గాజువాక లా అండ్ ఆర్డర్ సీఐ తెలిపారు.
Comments
Loading comments...

