వార్తలకు తిరిగి వెళ్లండి

గెయిల్ ఇండియా మార్చి త్రైమాసికంలో రూ.1,262.18 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. పెట్రోరసాయన విభాగం నష్టాల వల్ల ఇది క్రితం ఏడాది కంటే 38 శాతం తగ్గింది. కార్యకలాపాల ఆదాయం రూ.34,797 కోట్లుగా నమోదైంది.
పూర్తి ఆర్థిక సంవత్సరానికి గెయిల్ నికర లాభం రూ.6,968 కోట్లకు పరిమితమైంది. ఒక్కో షేరుకు 50 పైసల తుది డివిడెండ్ ఇచ్చేందుకు బోర్డు సిఫారసు చేసింది.
Comments
Loading comments...

