వార్తలకు తిరిగి వెళ్లండి

గద్దరాళ్ల మారెమ్మకు ఈసారి తమ గ్రామంలోనే ఆలయం నిర్మించుకుని బోనాలు సమర్పించాలని పల్లెదొడ్డి గ్రామస్థులు తీర్మానించారు. ఆలయ పాలకవర్గంలో తమ గ్రామానికి ప్రాతినిధ్యం కల్పించలేదన్న అసంతృప్తితో ఈ నిర్ణయం తీసుకున్నారు.
దీంతో రెండు గ్రామాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. సత్సంబంధాలు దెబ్బతినకుండా సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పలువురు కోరుతున్నారు.
Comments
Loading comments...

