Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీనగర్‌లో చోరీలకు పాల్పడిన నిందితుడు అరెస్ట్

Follow Udayam on Google
RR REDDY Aug 19, 2026 5:48 PM నిజామాబాద్General
గాంధీనగర్‌లో చోరీలకు పాల్పడిన నిందితుడు అరెస్ట్ - Udayam
గాంధీనగర్‌లో అంగన్వాడీ కేంద్రం, ఓ ఇంట్లో చోరీలకు పాల్పడిన నిందితుడు ర్యాపని హనుమయ్య (37)ను నిజామాబాద్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ నెల 10న అంగన్వాడీ కిటికీ పగలగొట్టి బియ్యం, పప్పు, నూనె, గుడ్లు తదితర సామగ్రిని, 16న ఓ ఇంట్లో వెండి పట్టీలు, మొబైల్ ఫోన్‌ను చోరీ చేసినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడి వద్ద నుంచి 40 కిలోల బియ్యం, 13 పప్పు ప్యాకెట్లు, మొబైల్ లభ్యమైందన్నారు.

Comments

G
Loading comments...