వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో బ్రెయిన్ సర్జరీ అనంతరం చికిత్స పొందుతున్న తన క్లాస్మేట్, మాదాపురం గ్రామానికి చెందిన చంద్రశేఖర్ను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పరామర్శించారు.
ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. ఆస్పత్రి సూపరింటెండెంట్తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అనంతరం కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు.
Comments
Loading comments...

