వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా గాంధారి మండలం లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. రెండు ఆలయాల్లో చోరీలకు పాల్పడ్డారు.పెద్ద పోతంగల్ పరిధిలోని బుగ్గగండి ఆలయంలో అటవీ ప్రాంతంలో లింగంతో కొలువైన ఈ ఆలయానికి విశిష్ట ప్రత్యేకత ఉంది.
అయితే పాతగుడి కొత్తగుడి రెండింట్లోనూ హుండీలు ఏర్పాటు చేశారు.అయితే దాదాపు రూ.50వేలకు పైగా డబ్బు ఉంటుందని ఆదివారం గ్రామస్తులు వెల్లడించారు.
Comments
Loading comments...

