వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగు, తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ డిమాండ్ చేశారు. భువనగిరిలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
పలు ప్రాజెక్టులు, కాలువల పనుల్లో నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ఆగస్టు 29 నుంచి 31 వరకు భువనగిరి నుంచి హైదరాబాద్కు పాదయాత్ర, 31న మహాధర్నా నిర్వహిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

