Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భవన నిర్మాణాలకు నిధుల మంజూరు

నిహారిక రెడ్డి Jun 26, 2026 10:03 AM వనపర్తి 3 viewsabout 2 hours ago
భవన నిర్మాణాలకు నిధుల మంజూరు - Udayam Digital
మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో తహసీల్దార్ కార్యాలయ భవనానికి రూ. 2.25 కోట్లు మంజూరయ్యాయి. అలాగే పలు గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణానికి నిధులు విడుదలైనట్లు అధికారులు తెలిపారు. ఈ నిధుల మంజూరు ద్వారా మండలంలో మౌలిక వసతులు మెరుగుపడనున్నాయని, కృషి చేసిన మంత్రికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...