వార్తలకు తిరిగి వెళ్లండి

దివ్యాంగ విద్యార్థుల క్రీడల కోసం రూ.1.40 లక్షల నిధులు మంజూరైనట్లు జిల్లా విద్యాధికారి రోహిణి తెలిపారు. ఒక్కో మండలానికి రూ.5 వేల చొప్పున కేటాయించినట్లు ఆమె పేర్కొన్నారు.
ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు, వారి స్నేహితులతో కలిసి ఆటల పోటీలు నిర్వహించాలని ఆమె సూచించారు. ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులందరూ గమనించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

