వార్తలకు తిరిగి వెళ్లండి
'తల్లికి వందనం' నిధుల విడుదల
తిరుపతిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 'తల్లికి వందనం' పథకం నిధుల విడుదలను పురస్కరించుకుని మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ పథకం కింద 42.7 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.10,120.78 కోట్లు జమయ్యాయి.
Comments
Loading comments...