వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
పున్నమి జల్లుల మధ్య సింహాచలం గిరి ప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ప్రారంభమైన రద్దీ రాత్రి వరకు కొనసాగగా, గోవింద నామస్మరణలతో గిరి ప్రదక్షిణ మార్గం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.
భక్తుల భద్రత కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేయగా, స్వచ్ఛంద సంస్థలు సేవలు అందించాయి. వైద్య సేవలు అందుబాటులో ఉంచినా, భారీ రద్దీతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి.
Comments
Loading comments...



